కర్ణాటకలో కొత్త టూరిజం పాలసీ: డీకే

55చూసినవారు
కర్ణాటకలో కొత్త టూరిజం పాలసీ: డీకే
కర్ణాటకలో కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. మంచి టూరిజం పాలసీ వల్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులను ఆకర్షించగలుగుతామన్నారు. పారిశ్రామికవేత్తలు బాగా పనిచేసినప్పుడు.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని, తద్వారా ఎక్కువ ఉద్యోగాలు కూడా వస్తాయని పేర్కొన్నారు. ఇందుకోసం స్కైడెక్, బృందావన గార్డెన్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నామన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్