చింతగూడలో బిజెపి నాయకులకు ప్రచారం

84చూసినవారు
చింతగూడలో బిజెపి నాయకులకు ప్రచారం
జన్నారం మండలంలోని చింతగూడలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా బిజెపి ఎస్టీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఆ గ్రామంలోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్రీ నాయక్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి నాగేష్ ను గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్