అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి

84చూసినవారు
అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పగటి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుందన్నారు. అలాగే రాబోయే నాలుగు రోజుల పాటు పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదై ఎండల తీవ్రత ఉంటుందన్నారు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్