పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

56చూసినవారు
పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
ఖానాపూర్ పట్టణంలోని ఈద్గా వద్ద చేపట్టిన పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ఖానాపూర్ పట్టణంలోని స్థానిక ఈద్గా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించి కార్మికులకు, సిబ్బంది సూచనలు చేశారు. పారిశుధ్య పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్