పిఓకు వినతి పత్రం సమర్పించిన నాయకులు

75చూసినవారు
పిఓకు వినతి పత్రం సమర్పించిన నాయకులు
ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తకు తుడుం దెబ్బ జిల్లా నాయకులు వినతి పత్రం సమర్పించారు. మెగా ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలని కోరుతూ తుడుం దెబ్బ నాయకులు ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో భాగంగా వారు మంగళవారం ఉట్నూరు పట్టణంలోని స్థానిక ఐబీ నుండి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తకు వారు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్