పునరావాస కాలనీ సందర్శన

52చూసినవారు
కడెం మండలంలోని కొత్త మద్దిపడగ శివారులో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీని అటవీ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. శుక్రవారం వారు కొత్త మద్దిపడిగా పురావాస కాలనీని సందర్శించి అక్కడి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్ గ్రామాల ప్రజలను అక్కడకు తరలించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీఎఫ్ ఏలు సింగ్ మేరు, జిల్లా అటవీ అధికారి శాంతారామ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్