సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం

557చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపించుకుంటామని ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్నారు. సుగుణక్కకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారు గురువారం రాత్రి టపాసులు కాల్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే, బొజ్జుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్, అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు వంశీ, రాజు, ప్రవీణ్ కుమార్, ఎం. శ్రీనివాస్, పాపన్న, నరేష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్