రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి

84చూసినవారు
రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి
రైతులు పంట సాగులో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని ముధోల్ వ్యవసాయ పరిశోధనస్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డా. ఈ. నర్సయ్య, శాస్త్రవేత్త విజయ్ కుమార్ లు అన్నారు. శుక్రవారం ముధోల్ లోని వ్యవవసాయ పరిశోధన స్థానంలో విత్తనమేళాను నిర్వహించారు. సోయాబీన్, కంది, పత్తి పంటలలో రైతులకు యజమాన్య పద్ధతులపై వివరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్