శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది సందర్భంగా భోస్లె మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ అధ్వర్యంలో భైంసా పట్టణంలోని ధారబ్జి ఫ్యాక్టరీ వద్ద మంగళవారం ఉచిత స్టడీ సెంటర్ ను ట్రస్టు ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.