రేపు మహాగాంలో కుస్తీ పోటీలు

53చూసినవారు
శ్రీ త్రింబకేశ్వర జాతర మహోత్సవం సందర్భంగా భైంసా మండలం మహాగాం గ్రామంలో ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చివరి కుస్తీ పోటీలలో విజేతకు రూ. 6500 రూపాయల నగదుగా బహుమతి అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల మల్లయోదులు శనివారం ఉదయం 7 గంటలకు నేరుగా హాజరుకావాలని పేర్కొన్నారు. అనతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్