పోన్కల్ లో వైభవంగా బ్రహ్మొత్సవాలు ప్రారంభం

84చూసినవారు
మామడ మండలం పోన్కల్ గ్రామంలోని శ్రీ గోదాసమేత శ్రీ వెంకటేశ్వర ఆలయ బ్రహ్మొత్సవాలు శుక్రవారం సాయత్రం పున్యహవచనం అంకురార్పణతో ప్రారంభం అయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు విజయ సారధి మాట్లాడుతూ. ఈ నెల 21న శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం 23న పౌర్ణమి రోజు రథోత్సవం, 24న స్వామి వారికి చక్ర స్నానం, ఏకాంత సేవ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్