లక్కీ డ్రా పేరుతో మోసం..5 గురికి జైలు శిక్ష

13151చూసినవారు
లక్కీ డ్రా పేరుతో మోసం..5 గురికి జైలు శిక్ష
నిర్మల్ లక్కీ డ్రా పేరిట ప్రజలను మోసగించిన ఘటనలో బుధవారం ఐదుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలలోకి వెళితే. సారంగాపూర్ మండలం షేక్ సాబ్ ఘాట్లో 2020లో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అప్పటి ఎస్సై రామ నరసింహారెడ్డి బృందంతో కలిసి దాడి చేశారు. ఆశిష్, నరేష్, క్రాంతి, కార్తీక్, అజయ్ కుమార్ లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల 1150 చొప్పున వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. 1. 40 లక్షలు జప్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్