అదనపు కలెక్టర్ తో బీజేపీ నాయకుల సమావేశం

549చూసినవారు
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో గురువారం జిల్లా బీజేపీ నాయకుల సమావేశం జరిపారు. జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ లోని డీమార్ట్ భూమి ముమ్మాటికి ప్రభుత్వ భూమేనని, వాస్తవాలు చెప్పకుండా తప్పుదోవపట్టిస్తే, న్యాయ పోరాటం చేసి, భూమి స్వాధీనం చేసుకుని, పేదలకు పంచిపెట్టేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్