రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలి

70చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. ఆదివాసిబిడ్డ ఆత్రం సుగుణను గెలించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్