ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి

79చూసినవారు
ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి
పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో స్వీప్ ఆధ్వర్యంలో వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ లకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఈ నెల 13 న నిర్వహించే పోలింగ్ లో జిల్లాలోని ఓటర్లందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్