కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపిటిసి, మాజీ సర్పంచ్

3277చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపిటిసి, మాజీ సర్పంచ్
ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి సమక్షంలో శనివారం నంది పేట మండలం నుత్పాల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యులు సంజీవ్, తొండకూర్ మాజీ సర్పంచ్ దశ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వినయ్ రెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలొకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి, డీసీసి ఉపాధ్యక్షులు దేగం గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్