వరద కాలువలో యువకుడి మృతదేహం

12066చూసినవారు
వరద కాలువలో యువకుడి మృతదేహం
నవంబర్ 30న మెర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నిషియన్ ఆడే అజయ్ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఇవాళ ఉదయం 11 గంటలకు తిమ్మాపూర్ గ్రామ శివారులోని వరద కాలువలో అజయ్ శవమై తేలాడు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్