అన్నదమ్ముల్ల ఉన్న తెలంగాణ ప్రజలను మతాల పేరుతో విడదీయొద్దు

3253చూసినవారు
అన్నదమ్ముల్ల ఉన్న తెలంగాణ ప్రజలను మతాల పేరుతో విడదీయొద్దు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో లకోరా ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పార్లమెంటరీ సన్నాహక సమావేశాల్లో పాల్గొని ప్రజలతో మాట్లాడారు. నరేంద్ర మోడీ, అమిత్యాలు తెలంగాణలో మతం పేరుతో మరోసారి విగ్రహ విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్