రేపు బాల్కొండలో ఎమ్మెల్యే వేముల

74చూసినవారు
రేపు బాల్కొండలో ఎమ్మెల్యే వేముల
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు. బాల్కొండ, ముప్కల్, మెండోరా మండలాల అంతర్ క్రీడా ప్రారంభోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. కాగా పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆ పార్టీ నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్