అరవింద్ చేసిన అభివృద్ధి ఏది.. ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి

1534చూసినవారు
అరవింద్ చేసిన అభివృద్ధి ఏది.. ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి
అరవింద్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. పసుపు బోర్డు ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పాలని అన్నారు. కమ్మర్ పల్లిలోని లలిత గార్డెన్ లో కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆదివారం పాల్గొన్నారు. జీవన్ రెడ్డి నిజామాబాద్ ప్రజలకు ఎప్పుడైన అందుబాటులో ఉన్న వ్యక్తి కాదని ప్రశ్నించే వ్యక్తి బాజిరెడ్డిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్