బాధితునికి మొబైల్ ను అప్పగించిన ఏఎస్ఐ శంకర్

82చూసినవారు
బాధితునికి మొబైల్ ను అప్పగించిన ఏఎస్ఐ శంకర్
బాల్కొండ మండలం చిట్టపూర్ గ్రామానికి చెందిన గొల్లెం శివన్న అనే వ్యక్తి యొక్క రెడ్మీ ఏ2 మొబైల్ చిట్టాపూర్ నుండి బాల్కొండ వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో మొబైల్ పడిపోయినదని పోలీస్ స్టేషన్ లో గత ఏప్రిల్ నెలలో బాల్కొండ పోలీస్ స్టేషన్ లోఫిర్యాదు చేశారు. మొబైల్ ను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ను శనివారం బాదితునికి ఏఎస్ఐ శంకర్ అప్పగించినారు. పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్