పండ్ల పంపిణీ

66చూసినవారు
పండ్ల పంపిణీ
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చందూర్ గ్రామ మైనార్టీ అధ్యక్షులు షేక్ అహ్మద్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చందూర్ నుంచి మోస్రా మండలం చింతకుంట వరకు మైనార్టీ సోదరులు బైక్ ర్యాలీగా వెళ్లి ఉచిత అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రియాజ్, అమీర్, మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్