ఘనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన

84చూసినవారు
దేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో గురువారం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారిని ప్రతిష్ఠించారు. దేవిమాతను వేదపండితులు వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు.

సంబంధిత పోస్ట్