విద్యతోనే ఉన్నతమైన భవిష్యత్తు: ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి

58చూసినవారు
విద్యతోనే ఉన్నతమైన భవిష్యత్తు: ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి
విద్యతోనే ఉన్నతమైన భవిష్యత్తు చేకూరుతుందని బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం రెంజల్ మండలంలోని మోడల్ పబ్లిక్ స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. విద్య, వైద్యంకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్