విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి

61చూసినవారు
విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి
రెంజల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థిని గత ఫిబ్రవరి నెలలో కరీంనగర్ లో రాష్ట్రస్థాయిలో జరిగినటువంటి వెయిట్ లిఫ్ట్లో పోటీల్లో గోసుల మాలతి 9వ తరగతికి రాష్ట్రస్థాయి తృతీయ బహుమతి సాధించారు. అండర్ 14 విభాగంలో 25 కేజీలు వెయిట్ లిఫ్టు చేసి గెలుపొందడం సంతోషకర విషయం అని బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి విద్యార్థిని శాలువతో సన్మానం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్