ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న ప్రజలు

1032చూసినవారు
బోధన్ మండలం మంజీరా పరివాహక ప్రాంతం కండ్గావ్ గ్రామ శివారులోని మంజీరా నది నుండి ప్రభుత్వం ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వగా లేబర్లకు బదులు డోజర్ లతో ఇసుకను నింపుతున్నారని శుక్రవారం లేబర్లు కల్దుర్కి గ్రామ శివారులో ట్రాక్టర్లను ఆపి నిరసన తెలిపారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించక పోవడంతో లేబర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్