పరిసరాలు, పరిశుభ్రత బడిబాట పై కళాజాత బృందం ప్రదర్శన

70చూసినవారు
పరిసరాలు, పరిశుభ్రత బడిబాట పై కళాజాత బృందం ప్రదర్శన
జిల్లా పరిపాలన అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మరియు జిల్లా పౌర సమాచార శాఖ ఆదేశాల మేరకు గురువారం ధర్పల్లి మండల కేంద్రంలో మరియు వివిధ గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం వారిచే పర్యావరణం, పరిశుభ్రత, బడిబాట కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వచ్చేది వర్షాకాలం కావున ప్రజలంతా తమ చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని లేదంటే తద్వారా దోమలు వ్యాపించి డెంగీ మలేరియా వ్యాధులు వస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్