వర్షానికి నేల కొరిగిన వరి పంట

70చూసినవారు
వర్షానికి నేల కొరిగిన వరి పంట
చందూర్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఈదుర గాలులతో జోరు వాన కురిసింది. వందల ఎకరాల్లో చేతికోచ్చిన వరి పంట నేల కొరిగింది. ధాన్యం రాలిపోయి నేల పాలవ్వడంతో 6 నెలలుగా రాత్రింబవళ్ళు అహర్నిశలు కష్ట పండించిన పంట గంట వ్యవదిలో నేల పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్