మైనర్ బాలికపై హత్యకు ఒడిగట్టిన మిస్టరీ వీడింది

5330చూసినవారు
మైనర్ బాలికపై హత్యకు ఒడిగట్టిన మిస్టరీ వీడింది
మైనర్ బాలికపై హత్యకు ఒడిగట్టిన మిస్టరీని పోలీసులు రెండు రోజుల్లో చేదించారు. కన్నతల్లి వివాహేతర సంబంధంకు అడ్డు తొలగించడానికి ప్రియుడుతోపాటు మరో వ్యక్తిని తోడు చేసుకుని బాలికను హతమార్చడానికి పన్నాగం చేశారు. సిపి కల్మేశ్వర్ ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి కేసును చేదించారు. నిందితులు ముగ్గురుని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్