జాతీయ చేనేత పద్మ సమైక్య జిల్లా ముఖ్య కార్యదర్శిగా విట్టల్

63చూసినవారు
జాతీయ చేనేత పద్మ సమైక్య జిల్లా ముఖ్య కార్యదర్శిగా విట్టల్
కామారెడ్డిలో జరిగిన ఒక కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మామిడి విట్టల్ కి నియామక పత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ అందజేశారు. నాపై ఎంతో నమ్మకంతో నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర నాయకులు చేనేత పద్మ సమైక్య అధ్యక్షులు కొండా రామ మోహన్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు చింతల శంకర్ లకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్