బ్రాహ్మణ ప్రముఖులకు నివాళి

69చూసినవారు
బ్రాహ్మణ ప్రముఖులకు నివాళి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట జూనియర్ కాళశాలలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఇటీవల మరణించిన బ్రాహ్మణ కులానికి సంబంధించిన సాహితి వేత్తలు, జ్యోతిష్కులు మొదలైన వారికి జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేసి బ్రాహ్మణ సమాజానికి చేసిన సేవలనుకీర్తించి వారి చిత్ర పటాలకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాలోజి శ్రీనివాస్ శర్మ, అవధాని, కవి బెజగామా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్