ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్

68చూసినవారు
ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 అక్టోబర్ 2 వరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సేవా మహాయజ్ఞంలో భాగంగా ఉచిత హెల్త్ క్యాంప్ ను ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, మండలం అధ్యక్షులు పుట్ట వీరేందర్ 51 డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్