మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి 2 రోజుల జైలు శిక్ష

1059చూసినవారు
మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి 2 రోజుల జైలు శిక్ష
మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు నిజామాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ శుక్రవారం మీడియాకు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి ట్రాఫిక్ సిఐ వెంకటరమణ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో మెజిస్ట్రేట్ సయ్యద్ ఖాదర్ ఎదుట హాజరుపరచగా 14 మందికి 17600 రూపాయల జరిమానా విధించి మరో ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షను విధించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్