పెరిగిన ఎండ తీవ్రత : తస్మాత్ జాగ్రత్త

11573చూసినవారు
పెరిగిన ఎండ తీవ్రత : తస్మాత్ జాగ్రత్త
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎండలు ముదురుతున్నాయి. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కపోత మొదలైంది. మార్చి మొదట్లోనే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు శనివారం చెబుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతతో ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్