నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ

69చూసినవారు
నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ
నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ యువ నాయకుడు కృష్ణ పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం వలస కూలీలకు, బస్టాండు రైల్వేస్టేషన్ లో గల నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ పాటిల్ మాట్లాడుతూ.. జన్మదినాన్ని పురస్కరించుకొని నిరు పేదలకు తన వంతుగా అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్