జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక సేవలు

65చూసినవారు
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక సేవలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ట్రన్స్ జెండర్లకు ప్రత్యేక సేవలను ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ట్రాన్స్‌జెండర్లకు ఓపి సేవలు అందుబాటులో వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ ప్రతిమారాజ్, కోటేశ్వరరావు, శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్