కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ ను కలిసిన - అర్బన్ ఎమ్మెల్యే

79చూసినవారు
కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ ను కలిసిన - అర్బన్ ఎమ్మెల్యే
ఢీల్లీ లోని గోమతి భవన్ నార్త్ బ్లాక్ లోని హోం సహాయ శాఖ కార్యాలయంలో తెలంగాణ నుండి నూతనంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ ను ఆదివారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ 3. 0 లో తెలంగాణ నుండి ఇద్దరికీ అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి మోదీకి పార్టీ పెద్దలకు ప్రతేక ధన్యవాదములు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్