అధికారులు రోడ్డు వేయకుండానే నిధులు మింగేశారు: గిరిజనులు

71చూసినవారు
అధికారులు రోడ్డు వేయకుండానే నిధులు మింగేశారు: గిరిజనులు
మాకు రోడ్డు లేదు. కొండలు, వాగులు దాటి గ్రామానికి చేరుకుంటున్నాం. మా గ్రామానికి రోడ్డు వేశామని చెప్పి అధికారులు డబ్బులు కూడా తినేశారు. కానీ, రోడ్డు పని జరగలేదు. ప్రతికల్లో రావడంతో ఇప్పుడు పనులు చేస్తున్నారు. అసలు రోడ్డు ఎలా ఉంటుందో చూడని గ్రామాలు ఏజెన్సీలో చాలా ఉన్నాయి. గెలిచిన తర్వాత నేతలు మాకు కనిపించరు. అభివృద్ధి జరగలేదనే కోపం ‘నోటా’ ఓట్లకి కారణం అని కడరేవు గ్రామంలోని గిరిజనులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్