దేశం మొత్తంలో గెలిచింది ఏడుగురే

50చూసినవారు
దేశం మొత్తంలో గెలిచింది ఏడుగురే
లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల విజయాల సంఖ్య తగ్గిపోతోంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏడుగురు మాత్ర‌మే గెలిచారు. మొత్తం 3,195 మంది పోటీ చేయగా బారాముల్లా నుంచి అబ్దుల్ ర‌షీద్ షేక్ అత్య‌ధికంగా 2 ల‌క్ష‌ల మెజార్టీతో విజ‌యం సాధించారు. డ‌మ‌న్ డ‌య్యూ నుంచి ప‌టేల్ ఉమేశ్ బాయ్ అత్య‌ల్పంగా 6,225 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు.

సంబంధిత పోస్ట్