హైదరాబాద్ గాంధీభవన్లో పీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షీ, చక్రవర్తి హాజరయ్యారు. అలాగే పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన టీఎస్ పీసీసీ మహిళా
కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఇతర నేతలు పాల్గొన్నారు.