రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడు: భట్టి

2209చూసినవారు
రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడు: భట్టి
శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి భట్టి అభినందనలు తెలిపారు. ఒక పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడు వెంకయ్యనాయుడు అని భట్టి కొనియాడారు. వెంకయ్యనాయుడు సభ నడిపిన తీరు అందరికి ఆదర్శనీయమని అన్నారు. చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువేనని భట్టి అన్నారు.

సంబంధిత పోస్ట్