భార్య ఎంపీగా గెలవాలని ప్రముఖ నటుడు పొర్లుదండాలు (వీడియో)

11150చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి, తన భార్య, నటి రాధిక గెలవాలని ప్రముఖ నటుడు శరత్ కుమార్ తమిళనాడులోని విరుదునగర్‌లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ ఆలయంలో పొర్లు దండాలు పెట్టారు. ప్రస్తుతం శరత్ కుమార్ పొర్లు దండాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్