భారత యువ క్రికెటర్ రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు!

79చూసినవారు
భారత యువ క్రికెటర్ రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
భారత యువ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తనకు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు లభించని విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంచలన కామెంట్స్ చేశాడు. ‘నేను జట్టులో ఉండుంటే ప్రపంచకప్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తి, ఒత్తిడి ఉండేది. కానీ, నేను టీమ్‌లో లేను. కాబట్టి నాకు దానిపై పెద్దగా ఆసక్తి లేదు. టాప్-4లో ఎవరుంటారని కూడా ఆలోచించడం లేదు. నిజం చెప్పాలంటే నాకు ప్రపంచకప్ చూడాలనే ఆసక్తి కూడా లేదు. చూడను కూడా’ అన్నాడు.

సంబంధిత పోస్ట్