అర్హత లేని నర్సు వైద్యంతో గర్భిణి మృతి.. హాస్పిటల్ సీజ్

64చూసినవారు
అర్హత లేని నర్సు వైద్యంతో గర్భిణి మృతి.. హాస్పిటల్ సీజ్
తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రియాంక హాస్పిటల్లో అర్హత లేని నర్సు వైద్యం చేయడంతో గర్భిణీ పద్మ (36) మృతి చెందింది. దాంతో బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శాఖాధికారి విచారణ జరిపి ఆసుపత్రిని సీజ్ చేశారు. దీనిపై కుటుంబసభ్యులు, పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్