రైలు ఎక్కి కిందపడ్డ వ్యక్తి... కాపాడిన రైల్వే కానిస్టేబుల్ (వీడియో)

60చూసినవారు
TG: కదులుతున్న రైలు ఎక్కి కిందపడ్డ వ్యక్తిని రైల్వే కానిస్టేబుల్ కాపాడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. భువనగిరి రైల్వే స్టేషన్‌లో జగదీష్ తన కూతురు అశ్విని, మిత్రుడు శ్రీనివాస్‌తో వచ్చాడు. కదులుతున్న రైలు ఎక్కబోతూ కిందపడ్డ జగదీష్‌ను.. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే కానిస్టేబుల్ బాలాజీ వెంటనే స్పందించి కాపాడాడు. స్వల్ప గాయాలతో జగదీష్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

సంబంధిత పోస్ట్