తెలంగాణ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

81చూసినవారు
తెలంగాణ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హై స్పీడ్ రైల్ కారిడార్ ను రెండు మార్గాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఒక రూట్ శంషాబాద్ లో ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు.. మరో రూట్ లో విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు వరకు ఉండనుంది. ఈ రైళ్లతో విశాఖ నుంచి శంషాబాద్ కు కేవలం 4.30 గంటల్లో చేరుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్