బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే: వసంతం

84చూసినవారు
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే: వసంతం
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్యాంపేయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం అన్నారు. గురువారం నాడు మహాత్మా జ్యోతేబాపులే 197 వ జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలోని అయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్