అక్రమ మసీదు కట్టడాన్ని అడ్డుకున్న బజరంగ్ దళ్

82చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మోహినాబాద్ మండల పరిధిలో గల ప్రవిత్రమైన చిల్కూర్ బాలాజీ దేవాలయం సమీపంలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదు కట్టడాన్ని బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్రమ మసీదు నిర్మాణాన్ని వెంటనే విరమింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్