అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్వసభ్య సమావేశం

81చూసినవారు
అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్వసభ్య సమావేశం
అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగిన మండల సమావేశంలో వివిధ శాఖల అధికారులను తమ నివేదికలను ఎంపిపి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి బింగి దేవదాస్ గౌడ్, ఎంపీడీఓ శ్రీవాణి, ప్రత్యేక అధికారులు, మరియు ఎంపీటీసీలు భిమగౌని భాస్కర్ గౌడ్, కేశెట్టి వెంకటేష్, బాల లింగస్వామి, చేగూరి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్