తాటిచెట్టుపై పిడుగుపాటు

65చూసినవారు
ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలో శుక్రవారం బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కొంగ రకలాన్లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. ఓ ఫాంహౌజ్ రోడ్డు పక్కన ఉన్న కొబ్బరిచెట్టుపై పిడు గుపడటంతో జనం భయబ్రాంతులకు గురయ్యారు. తాటిచెట్టుపై పిడిగు పడింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్